తర్తూరు హుండి లెక్కింపులో 11,21,770 లు

On

IMG-20250421-WA0004

 జూపాడు బంగ్లా (నంది పత్రిక) మండల పరిధిలోని తర్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి రంగనాథ స్వామి దేవాలయాలం హుండీ లెక్కింపును ఆలయ ప్రాంగణంలో ఈ వో సాయికుమార్ పర్యవేక్షణలో తనిఖీ అధికారికి పి. హరిచంద్ర రెడ్డి సమక్షంలో సోమవారం పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా రూ 11,21, 770 లు రాబడి లభించినట్లు ఆలయ ఈవో సాయికుమార్ మీడియాకుతెలిపారు. ఈ ఆదాయం శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి రంగనాథ స్వామి జాతర సందర్భంగా భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమం అర్చకులు, ఆలయ సిబ్బంది, సేవకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి
కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....
భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి 
మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి.
చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  
శాంతిరాం సైకియాట్రీ పీజీ విద్యార్థికి   బంగారు పతకం అందజేత
రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి