టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
On
నంద్యాల ప్రతినిధి. మార్చి 10. (నంది పత్రిక ):ఈ నెల మార్చి 17 తేదీ 2025 నుంచి ఏప్రిల్ 01 2025 వ తేదీ వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో డిపో మేనేజర్ ఎ. గంగాధర రావు సిబ్బందికి పలు సూచనలు చేశారు. టెన్త్ విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా హాల్ టికెట్ చూసి పల్లె వెలుగు/ అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో విద్యార్థుల నివాస గృహం నుంచి పరీక్షా హాల్ వరకు ఉచిత ప్రయాణం చేయు లాగున ఎక్కించుకోవాలని , పబ్లిక్ హాలిడే రోజుల్లోనూ పరీక్షలు ఉంటే అనుమతించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Mar 2025 22:47:09
-ఎస్సీ, బీసీలకు 50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పివిటీజీలకు లక్ష రూపాయలు అదనపు ఆర్థిక లబ్ధి
-జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి. మార్చి...
Comment List