టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

On

IMG_20250310_155046

నంద్యాల ప్రతినిధి. మార్చి 10. (నంది పత్రిక ):ఈ నెల మార్చి 17 తేదీ 2025  నుంచి ఏప్రిల్ 01 2025 వ తేదీ వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో డిపో మేనేజర్ ఎ. గంగాధర రావు సిబ్బందికి పలు సూచనలు చేశారు. టెన్త్ విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా హాల్ టికెట్ చూసి పల్లె వెలుగు/ అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో విద్యార్థుల నివాస గృహం నుంచి పరీక్షా హాల్ వరకు ఉచిత ప్రయాణం చేయు లాగున ఎక్కించుకోవాలని  , పబ్లిక్ హాలిడే రోజుల్లోనూ పరీక్షలు ఉంటే అనుమతించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News