గుడుంబా స్థావరాలపై దాడులు చేసిన ములుగు పోలీస్ 

On

GridArt_20250415_231453664

 ములుగు జిల్లా బ్యూరో: ఏప్రిల్ 15 ( నంది పత్రిక )

 ములుగు మండలంలోని రామ్ నగర్ తండా శివారులో గుడుంబా తయారు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ములుగు ఎస్సై సిహెచ్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై దాడులు చేయడం జరిగింది ఇట్టి దాడులలో 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగింది, అదేవిధంగా 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని గుడుంబా తయారు చేస్తూ పట్టుబడిన ఐదుగురు వ్యక్తులు

1) అజ్మీర దశరథ్ s/o రాజు

2) లావుడియా వినోద్ కుమార్ s/o భాస్కర్

3) లౌడియా భగవాన్ సింగ్ s/o సంతోష్

4) అజ్మీర సునీల్s/o లాలు

5) పాల్తీయ తిరుపతి s/o సమ్మయ్య రామ్ నగర్ తండాకు చెందిన పై ఐదుగురు వ్యక్తులపై 

 కేసులు నమోదు చేయడం జరిగింది, ప్రభుత్వ నిషేధిత గుడుంబాను ఎవరైనా తయారుచేసి అమ్మినట్లయితే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది అని ములుగు ఎస్సై సిహెచ్ వెంకటేశ్వరరావు గారు తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ములుగు ఎస్సై వెంకటేశ్వరరావు గారితో పాటు రెండవ Si లక్ష్మారెడ్డి మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

మంత్రుల పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ మంత్రుల పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
      ములుగు జిల్లా బ్యూరో : ఏప్రిల్ 17( నంది పత్రిక ) భూభారతి పోర్టల్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన
పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించండి
ప్లేస్‌మెంట్‌లో పెద్ద విజయం – నేషనల్ డిగ్రీ కళాశాల నుంచి 70 మంది మల్టీనేషనల్ కంపెనీలకు ఎంపిక
సంస్కరణల మధ్య ఆధునికతకి మరో అడుగు  – ఎఐఎంఎల్ ల్యాబ్ ప్రారంభం
గుడుంబా స్థావరాలపై దాడులు చేసిన ములుగు పోలీస్ 
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళి
డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి