నాటు సారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు 

On

IMG_20250305_070708

నంది పత్రిక గడివేముల

కరిమిద్దల గ్రామానికి చెందిన వ్యక్తి నుండి పది లీటర్ల నాటుసారా స్వాధీనం

చేసుకోవడంతో పాటు ఎక్సేంజ్ ఎస్సై తెలిపారు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి, నంద్యాల్ శ్రీ S. రవి కుమార్ గారి ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్, నంద్యాల్ పరిధిలోని నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా గడివేముల మండలం, కరిమద్దెల గ్రామానికి చెందిన వ్యక్తి నుండి 10 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకోవడం తో పాటు సదరు వ్యక్తిని రిమాండుకు పంపించడం జరిగింది. తదుపరి గడివేముల మండలం ,తిరుపాడు గ్రామ పెద్దల ఆద్వర్యంలో గ్రామ సభను నిర్వహించి నాటు సారాయి దుష్ప్రభావాలు గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం తో పాటు నవోదయం 2.0 సంబందించిన పంప్లెట్ లను గ్రామం లో ప్రజలకు పంచుతూ నాటు సరయికి దూరంగా ఉండమని అవగాహన కల్పించడం జరిగింది. నాటు సారాయి, డ్రగ్స్ కి సంబంధీచినటువంటి ఏ సమాచారము అయిన తెలుపాలంటే టోల్ ఫ్రీ నెంబర్ 14405 కాల్ చేయవచ్చునని మరియు 

ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, నంద్యాల్ – 9440902586

ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్, నంద్యాల్- 7989409125 మాకు అయిన తెలుపవచ్చునని తెలుపడమైనది.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రూ. 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
    ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ ఒక లారీ, మరో కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ తిరుపతి చీఫ్ బ్యూరో ఏప్రిల్ 28 నంది పత్రికతిరుపతి
కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు....
భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి 
మేడే ను జయప్రదం చేయండి: సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి.
చెంచుల జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  
శాంతిరాం సైకియాట్రీ పీజీ విద్యార్థికి   బంగారు పతకం అందజేత
రహదారి ప్రమాదాల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టండి