ఉపాధితో ప్రోత్సాహానికి ఇంటింటా సర్వే. ఎంపీడీవో డి గోపికృష్ణ

On

IMG_20250307_103516

జూపాడుబంగ్లా ఫిబ్రవరి 6 (నంది పత్రిక)

*ఉపాధి ప్రోత్సాహానికి ఏమి చర్యలు తీసుకుంటున్నారు?

జవాబు:- సర్వేలో ధనవంతులు ఎవరు, పేదలు ఎవరు అనేదానిపై నిజమైన పేదలను గుర్తించి వారికి ప్రభుత్వ ప్రభుత్వ సంక్షేమ పథకాల అందించడమే పి4 సర్వే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటా సర్వే నిర్వహించడం జరిగిందన్నారు.

*ఈ సర్వేలో ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు?

జవాబు: -118 మంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

* ఎవరికోసం సర్వే చేస్తున్నారు?

జవాబు:- ప్రతి ఇంటి నుంచి యువతకుచేతివృత్తుదారుల వివరాలను సేకరించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకే ఈ సర్వే చేస్తున్నాను.

*ఎన్ని రోజులు పాటు ఈ సర్వే చేపలు ఉన్నారు?

జవాబు:- ఇప్పటికే జూపాడు బంగ్లా మండలంలోని పి4 సర్వే మార్చి ఒకటో తేదీ నాటికే పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో మొదటి స్థానంలో జూపాడుబంగ్లా మండలం ఉంది అన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News