దేవదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ కు ఆహ్వానించినా* 

On

GridArt_20250221_223029089

మేడ్చల్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్  మరియు కీసరగుట్ట రామలింగేశ్వర చైర్మన్ తటకం నారాయణ శర్మ

కీసర నంది పత్రిక ఫిబ్రవరి 21:మేడ్చల్ నియోజకవర్గం లోనికీసరగుట్ట రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు దేవదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ కు ఆహ్వానం, కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం లో జరిగే *బ్రహ్మోత్సవాలకు*రావాలని కోరుతూ  ఆహ్వానించినా. మేడ్చల్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్  మరియు కీసరగుట్ట రామలింగేశ్వర చైర్మన్ తటకం నారాయణ శర్మ*, ఈ కార్యక్రమంలో కీసరగుట్ట ఈవో సుధాకర్ రెడ్డి, తటకం వెంకటేష్, ఉమాపతి ,రమేష్ , కీసరగుట్ట ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News