Nandyal district update news viral banaganapalli
Andhra Pradesh  District News  నంద్యాల  

యాగంటిలో అత్యంత వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు  స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన

యాగంటిలో అత్యంత వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు  స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు    బనగానపల్లె ఫిబ్రవరి 26 నంది పత్రికసుప్రసిద్ధ శైవక్షేత్రం యాగంటిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయకాలం నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు శ్రీ ఉమామహేశ్వరస్వామి వారికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి - ఇందిరమ్మ దంపతులు పట్టు...
Read More...

Advertisement